Exclusive

Publication

Byline

హెచ్‌యూఎల్, ఐటీసీ, డాబర్: ఎఫ్‌ఎంసీజీ షేర్ల దూకుడుకు కారణాలివే.. ఇప్పుడు కొనాలా, అమ్మేయాలా?

భారతదేశం, ఆగస్టు 21 -- గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం, ధరల సర్దుబాట్లపై విశ్లేషకులు సానుకూలంగా ఉండటంతో, మదుపరులు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ పుంజుకుంటున్నాయి. స్టాక్‌లను కొనాలా లేదా అమ్మేయాలా అనే విషయంలో మదుపరుల... Read More


గుండెపోటు లక్షణాలు స్త్రీ, పురుషుల్లో వేర్వేరుగా ఉంటాయి.. దవడ నొప్పిపై ఓ కన్నేసి ఉంచాలంటున్న కార్డియాలజిస్ట్

భారతదేశం, ఆగస్టు 21 -- గుండెపోటు కేసులు 40 ఏళ్ల లోపు వారిలో కూడా పెరుగుతున్నాయి. గుండె జబ్బుల నిపుణులు డాక్టర్ డిమిత్రి యరనోవ్ మాట్లాడుతూ.. గుండెపోటు లక్షణాలు స్త్రీ, పురుషుల్లో వేర్వేరుగా ఉంటాయని హెచ... Read More


విక్రమ్ సోలార్ ఐపీఓ: జీఎంపీ Rs.42.. లిస్టింగ్ రోజు బలమైన రాబడి లభించే సంకేతాలు

భారతదేశం, ఆగస్టు 21 -- విక్రమ్ సోలార్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ రెండవ రోజు (బుధవారం) 4.56 రెట్లు చేరుకుంది. ముఖ్యంగా, సంస్థాగతేతర మదుపరులకు (NIIs) కేటాయించిన వాటా 13.01 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం విశేషం. ఈ ... Read More


విక్రమ్ సోలార్ ఐపీఓ: జీఎంపీ 42.. లిస్టింగ్ రోజు బలమైన రాబడి లభించే సంకేతాలు

భారతదేశం, ఆగస్టు 21 -- విక్రమ్ సోలార్ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ రెండవ రోజు (బుధవారం) 4.56 రెట్లు చేరుకుంది. ముఖ్యంగా, సంస్థాగతేతర మదుపరులకు (NIIs) కేటాయించిన వాటా 13.01 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం విశేషం. ఈ ... Read More


నెపాలీ గిల్లో చట్‌పటే.. రుచి చూస్తే పదే పదే తినాలనిపిస్తుంది

భారతదేశం, ఆగస్టు 20 -- నేపాల్ వీధుల్లో ఎప్పుడైనా మీరు తిరిగినట్లయితే, అక్కడి స్థానికులు ఉత్సాహంగా, చటుక్కున కలిపి ఇచ్చే ఈ కరకరలాడే రుచికరమైన స్నాక్స్‌ను చూసి ఉంటారు. అదే గిల్లో చట్‌పటే. ఇదొకరకమైన చాట్... Read More


ఓలా ఎలక్ట్రిక్ షేర్ ధర భారీగా జంప్.. లాభాల పంట పండించిన అగర్వాల్ వ్యూహం

భారతదేశం, ఆగస్టు 20 -- స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ షేర్ల హవా నడుస్తోంది. రెండు రోజుల ట్రేడింగ్‌లోనే ఈ షేర్ ఏకంగా 17% పెరిగి, ఇన్వెస్టర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. నిన్న ఉదయం ట్రేడింగ్‌లో ... Read More


ఇంటర్నెట్ అంతరాయాలపై భగ్గుమన్న కేటీఆర్.. సర్కస్ చూడాల్సి వస్తోందంటూ విమర్శలు

భారతదేశం, ఆగస్టు 20 -- హైదరాబాద్: హైదరాబాద్‌లో అకస్మాత్తుగా ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడటంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకు... Read More


రోజూ 90 నిమిషాల వ్యాయామంతో పదేళ్లు ఎక్కువ బతకొచ్చంటున్నారు ఈ కార్డియాలజిస్ట్

భారతదేశం, ఆగస్టు 20 -- ఆరోగ్యంగా జీవించడానికి, ఆయుష్షు పెంచుకోవడానికి వ్యాయామం అత్యంత శక్తిమంతమైన ఔషధమని ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. ప్రముఖ కార్డియాలజిస్ట్, ఫంక్షనల్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ అలోక్... Read More


నేడు కొనుగోలు చేయాల్సిన 8 స్టాక్స్: నిఫ్టీ 25 వేల మార్క్‌ను దాటుతుందా?

భారతదేశం, ఆగస్టు 20 -- మంగళవారం ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్ మరోసారి జోరు చూపించింది. ప్రధాన సూచీ నిఫ్టీ 50, కీలకమైన 25,000 మార్కుకు చేరువగా ముగిసింది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్వల్పకాల... Read More


18 కిలోల గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు డ్రగ్స్ స్మగ్లర్ల అరెస్టు

భారతదేశం, ఆగస్టు 20 -- హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ స్మగ్లర్ల ఆగడాలను అడ్డుకోవడంలో హైదరాబాద్ పోలీసులు మరోసారి విజయం సాధించారు. దాదాపు 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు నిందితులను అరెస్టు... Read More